Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్‎తో సీఈవో అలర్ట్

ABN , First Publish Date - 2022-11-06T11:29:26+05:30 IST

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‎కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం

Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్‎తో సీఈవో అలర్ట్

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‎కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు (munugode election results) వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్రమత్తమైన సీఈవో కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్‎లోడ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల (munugode elections results) వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-11-06T11:44:09+05:30 IST