Home » LATEST NEWS
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
పోలింగ్కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు-2024లో విజేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆసక్తికరమైన సర్వే రిపోర్టును ప్రకటించారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన అంచనా వేశారు.
విమానంలో సీటు కోసం ఇద్దరు ప్రయాణికులు పరస్పరం చేయిచేసుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. తైవాన్ నుంచి అమెరికా వెళుతున్న ఈవీఏ ఎయిర్విమానంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..
అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే.. ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ఏమీ కాదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్ల ముందు ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కొందరు తృటిలో తప్పించుకుంటుంటారు. ఇలాంటి...
ఉత్తరాంధ్రాను మంత్రి బొత్స కుటుంబం దోచుకుందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి బొత్స సత్తిబాబు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. . ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవినీతిపరుడనే స్ధాయా బొత్సది? కాదని హితవు పలికారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
పాములకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇందులో పాములను పట్టుకునే వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. కొందరు పాములను పట్టుకోవడంలో వివిధ రకాల ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు..
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.