Home » LATEST NEWS
తూ.గో.జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునఃప్రారంభించిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. ప్రజలతో మమేకమవుతూ.. యువతతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తూ.. రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు.
శ్మశానవాటికల్లో షెడ్ల నిర్మాణం పథకంలో అవినీతి జరిగిందంటూ సీబీఐ దాఖలు చేసిన కేసు నుంచి మాజీ మంత్రి సెల్వగణపతి(Former minister Selvaganapathy)ని
దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ(Actress Khushboo) తీరును ఖండిస్తూ ఆమె
Glenn Maxwell: భారత్తో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ విశ్వరూపం చూపించాడు. 223 పరుగుల భారీ లక్ష్య చేధనలో మెరుపు సెంచరీతో జట్టును గెలిపించాడు. ఒకానొక దశలో 68/3తో కష్టాల్లో ఉన్న ఆసీస్ను మ్యాక్సీ తన అధ్బుత ఆటతో గెలుపుబాట పట్టించాడు.
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్తో ఇష్టాగోష్టి కార్యక్రమం నిర్వహించింది.
శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్(Velupillai Prabhakaran) గౌరవించ దగ్గ జాతీయనేత అంటూ డీఎంకే లోక్సభ సభ్యురాలు
కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర( Viksit Bharat Sankalp Yatra)లో చురుగ్గా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) కేంద్ర మంత్రులను కోరారు.
Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్ను దూరం చేశాడు.
మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji) బెయిలు పిటిషన్ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. చట్టవ్యతిరేక నగదు
నేడు (29-11-2019 - బుధవారం) వృషభ రాశివారు స్టాక్మార్కెట్ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వృశ్చిక రాశి వారికి నేడు డబ్బే డబ్బు.. ఆర్థికంగా బాగా కలిసొస్తుందట.