Home » LATEST NEWS
పారిస్లో ఒలింపిక్స్ వేడుకలు గతానికి బిన్నంగా జరిగాయి. నాలుగు గంటల పాటు జరిగిన విశ్వక్రీడల ప్రారంభ వేడుకలు వీక్షకులను అలరించాయి. ప్రపంచ దేశాల నుంచి హాజరైన క్రీడాకారులు ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు.
భారత సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు.
గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది
పారిస్ ఒలింపిక్స్ 2024 అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు. ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తరుణంలో సభలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
టీ20 ప్రపంచ చాంపియన్గా బరిలోకి దిగిన టీమిండియా(team india) పురుషుల జట్టు శనివారం నుంచి మూడు మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్లో ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. మూడు మ్యాచ్లు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆహారాలతో ఈ సమస్య మరింత పెరుగుతుంది.
ఈశాన్య భారత దేశంలోని ఓ ప్రదేశానికి తొలిసారిగా యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చింది. అసోంలోని అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులకు శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటుదక్కింది.
నేడు నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షన జరుగుతున్న సమావేశంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ భవనంలో ఈ సమావేశం జరగనుంది.
ప్రతి పన్ను చెల్లింపుదారులు ఏటా ఆదాయపు పన్ను రిటర్న్ను దాఖలు(ITR filing) చేయాల్సి ఉంటుంది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్(ITR) ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31, 2024గా ఉంది. అయితే గడువు తేదీ తర్వాత ITR ఎలా ఫైల్ చేయాలి, ఎంత ఫైన్ పడుతుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.