Share News

130 సీట్లతో కూటమి ప్రభుత్వం: జోగయ్య

ABN , Publish Date - May 14 , 2024 | 03:14 AM

కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 130 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు.

130 సీట్లతో కూటమి ప్రభుత్వం: జోగయ్య

పాలకొల్లు, మే 13: కాపు బలిజ సంక్షేమ సేన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 130 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని మాజీ ఎంపీ, రాష్ట్ర కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సోమవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. టీడీపీ 107, జనసేన 18, బీజేపీ 5 మొత్తం 130 సీట్లు దక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపారు.

Updated Date - May 14 , 2024 | 03:14 AM