Ramoji Rao: అక్షరయోధుడికి ప్రముఖుల నివాళి...
ABN, Publish Date - Jun 08 , 2024 | 07:01 PM
ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) మరణ వార్త తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన పార్థివదేహాన్ని కడసారి చూసుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Updated at - Jun 08 , 2024 | 07:01 PM