Home » Crime
ఎన్నికల నేపధ్యంలో భాగంగా బాచుపల్లి ఎస్ఓటీ, బాలానగర్ పోలీసులు(Bachupally SOT, Balanagar Police) సంయుక్తంగా వాహనాలను తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ. 22 లక్షలను పోలీసులు గురువారం పట్టుకున్నారు.
జన్మనివ్వకపోయినా పెంచి పెద్ద చేసిన కుమార్తె పట్ల పెంపుడు తల్లి అమానుషంగా వ్యవహరించింది. బాలిక రజస్వల కాగానే ఆ చిన్నారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టింది. చెప్పినమాట వినకపోతే చిత్రహింసలకు గురి చేసి నరకయాతన పెట్టింది.
వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్ధాలకు దారితీస్తాయని, ప్రాణాలను సైతం బలిగొంటాయని చెప్పడానికి.. ఈ తాజా ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పరాయి వ్యక్తితో ఓ మహిళ పెట్టుకున్న వివాహేతర సంబంధం..
సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకున్న సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ‘మీ బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు హవాలా డబ్బు వెళ్లింది’ అని బెదిరించి నగరవాసి నుంచి రూ. 91.64 లక్షలు కాజేశారు.
రాజస్థాన్(Rajasthan) సవాయ్ మాధోపూర్(Sawai Madhopur)లోని ఎక్స్ప్రెస్వేపై ఘోర ప్రమాదం(accident) జరిగింది. ఓ గుర్తు తెలియని వాహనం ఆకస్మాత్తుగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత చెందగా, ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.
తన ప్రేమను వ్యతిరేకించాడనే కోపంతో విషం కలిపిన చికెన్ రైస్(Chicken rice) ఇచ్చి తాతను హతమార్చిన మనవడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా(social media)లో మోసాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తరచుగా దుండగులు అనేక మందికి మెసేజులు(messages) పంపిస్తూ దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనకు ఏదైనా ఓ స్కాం ఘటన గురించి బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ సోషల్ మీడియా ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
ముంబై(Mumbai)లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున గోల్డ్ పట్టుబడింది. కస్టమ్స్ శాఖ అధికారుల తనిఖీల్లో భాగంగా ఏకంగా 12.74 కేజీల బంగారంతో సహా మొత్తం రూ.8.37 కోట్ల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
ఆమె ఫేస్బుక్(Facebook) ద్వారా బడాబడా పారిశ్రామికవేత్తలతో పరిచయం పెంచుకుంటుంది.. అది కాస్తా స్నేహంగా మలచి తన ఇంటికి ‘ఆతిథ్యానికి’ ఆహ్వానిస్తుంది. తీరా వచ్చాక వారిని బందించి నగలు, నగదు లాగేసుకుంటుంది.
తుపాకులు విక్రయించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలని కలలుకన్న ఓ యువకుడు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల(Cyberabad SOT Police) వలకు చిక్కాడు. ఇతని నుంచి కంట్రిమేడ్ పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.