Home » Accident
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లా, మచిలీపట్నం, మంగెనపూడికి చెందిన మలిశెట్టి దేవహర్ష(26) గచ్చిబౌలిలోగల కేక టెక్నాలజీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కుత్బుల్లాపూర్ ప్రాంతంలోని లక్ష్మీగణేష్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు.
కన్నౌజ్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో నిర్మాణంలో ఉన్న లింటెల్ కూలిపోయింది. ఈ ఘటనలో 35 మందికి పైగా కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో చాలా మందిని అధికారులు రక్షించారు.
పోర్బందర్ ఎయిర్ పోర్టులో హెలికాప్టర్ ల్యాండింగ్ అవుతుండగా ప్రమాదం జరిగినట్టు ఐసీజీ అధికారులు తెలిపారు. హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లతో సహా మొత్తం ముగ్గురు ఉన్నారని, ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని పోర్బందర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ భగీరథ్ సింగ్ జజేజా తెలిపారు.
దట్టంగా కురుస్తున్న పొగమంచులో ఆర్టీసీ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో దంపతులు దుర్మరణం చెందారు.
‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ మానవత్వం ఉన్న వాడు’’.. అని ఓ కవి అన్నట్లుగా.. రోజు రోజుకూ మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతోంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి కాపాడాల్సింది పోయి.. మరిన్ని కష్టాలు పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు. ఎదురుగా మనుషుల ప్రాణాలు పోతున్నా వేడుక చూసే వారే తప్ప వెళ్లి కాపాడే వారు కనిపించని పరిస్థితి. ఇలాంటి ..
రోడ్డు జారుడుగా ఉండటంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం చోటుచేసుకుందని, స్థానికులు, సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని అధికారులు తెలిపారు.
విశాఖ నగర పరిధిలోని గాజువాక సుందరయ్య కాలనీలో మంగళవారం ఒక ఇసుక లారీ బీభత్సం సృష్టించింది.
పెళ్లికి వెళ్లి వస్తున్న ట్రక్కుకు ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి నదిలో పడిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో 66 మంది మృతి చెందారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
వీలింగ్ చేస్తూ ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం దేవనహళ్ళి తాలూకా విజయపుర(Vijayapura) పట్టణ బైపాస్ రోడ్డుపై ద్విచక్రవాహనంలో వీలింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.
మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, ఐదుగురు గాయపడ్డారు. బుధవారం యాదాద్రి- భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి(Bhuvanagiri)లో ఈ ఘటన చోటు చేసుకుంది.