Home » AP Govt
బుడమేరు వాగు ఉప్పెనతో ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలనుసారం ఆపరేషన్ బుడమేరు అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపల్ అదికారులతో నెల్లూరులో సమీక్ష నిర్వహించామని అన్నారు. పది రోజుల్లో వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేయాలనీ ఆదేశాలిచ్చాని తెలిపారు.
తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకున్న సోమేశ్ కుమార్కు ఏపీ ప్రభుత్వం వైద్య ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించింది.
తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(శుక్రవారం) రానున్నారు. అయితే సీఎం చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులుచోటుచేసుకున్నాయి. ఈరోజు సాయంత్రం 5.30 గంటలకే తిరుమలకు చంద్రబాబు. వస్తారు. 5.30 నుంచి 7.30 గంటల వరకు పద్మావతి అతిథి గృహంలోనే చంద్రబాబు ఉండనున్నారు.
మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.
పిఠాపురం, అక్టోబరు 2: మన ప్రాంతాన్ని మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలు నిరుపమానమని జిల్లా జాయింట్ కలెక్టరు రాహుల్మీనా అన్నారు. పట్టణంలోని చిన్నమాంబ పార్కు వద్ద బుధవారం విధుల్లో ఉన్న పారిశుధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. వా
అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Andhrapradesh: ‘‘చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నాం.. వచ్చే క్యాబినెట్ లో పెట్టి ఆదేశాలు ఇస్తాం.. అధికారులు కూడా చెత్త పన్నును ఇక పై వసూలు చేయవద్దు’’ అంటూ సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97శాతానికి పైగా పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. తిరుపతి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96శాతానికి పైగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
Andhrapradesh: ఈ కేసులో సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Andhrapradesh: చెత్త పన్ను వసూళ్లల్లో గత ప్రభుత్వంలో గోల్ మాల్కు పాల్పడినట్లు బయటపడింది. చాలా మందికి రశీదులు లేకుండానే గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు. కోట్లాది రూపాయల మేర చెత్త పన్ను వసూళ్ల లెక్కలు తేలడం లేదన్నది అధికారుల మాట.