Home » Awards
సోమలరాజు ఫౌండేషన 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగుళూరులోని ఆ ఫౌండేషన కార్యాలయంలో శనివారం నగరానికి ఓం సంగీత నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్యకు భారత సేవారత్న పురస్కారం, ఆమె శిష్యబృందం కుందనిక, సమృద్ది, లాస్య, భార్గవి, తేజోవతి, శిరీష, రాధ, చంద్రకళ, సుబ్బలక్ష్మి, అనురాధలకు నాట్యమయూరి పురస్కారాలను ఫౌండేషన నిర్వాహకులు డాక్టర్ చక్రవర్తి, సోమలరాజుల చేతులమీదుగా అందజేసి సత్కరించారు.
పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠలాచార్యకు శిష్యుడినికావడం అదృష్టంగా భావిస్తున్నానని హైకోర్టు న్యాయమూర్తి కూనూరు లక్ష్మణ్ అన్నారు.
సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్కు 2024కు గాను ప్రతిష్ఠాత్మక కాళోజీ సాహితీ పురస్కారం లభించింది.
హైదరాబాద్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగాధిపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నందవరం మృదుల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు.
మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.
తల్లిదండ్రుల తర్వాత గురువు లకే అగ్రపీఠమని, భావితరాలను ఉత్తమ విద్యార్థులుగా తీర్థిదిద్దేది గురువులేనని వక్తలు వ్యాఖ్యానించారు. ఎర్రగుం ట్ల మానవత యూనిట్ ఉపాధ్యాయులను సన్మానించింది. డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ జయంతి పురస్కరించుకుని విశ్రాంత డిప్యూటీ డీఈఓ బి.మునిరెడ్డి, ఉపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, భారతి, సాంబశివుడును సత్కరించారు.
జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.
సినిమా రంగంలో గద్దర్ అవార్డుల కోసం విధివిధానాలు, నియమ నిబంధనలను ఖరారు చేసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బి.నర్సింగ్రావు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
సృజనాత్మకతతో తీసే ఫొటో పాఠకుల్ని ఆలోచింపజేస్తుందని, వార్తా చిత్రాలకు ప్రజలను ప్రభావితం చేస్తూ భావోద్వేగాలను రేకెత్తించే శక్తి ఉంటుందని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నా రు.
ప్రజాశక్తి పూర్వ సంపాదకులు మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు పురస్కారానికి ‘ఆంధ్రజ్యోతి’ సీనియర్ రిపోర్టర్ కారుసాల వెంకటేష్ ఎంపికయ్యారు.