Home » Bengaluru News
రాష్ట్రంలో తరచుగా సాగుతున్న విధ్వషాలు, తలెత్తుతున్న అశాంతికి కారణం ప్రభుత్వం అనుసరిస్తున్న ధ్వంద్వ విధానాలేనని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప(Former minister and senior BJP leader KS Eshwarappa) ఆరోపించారు.
రాష్ట్రంలో సిద్దరామయ్య(Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు పూర్తి కావడం, మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న తరుణంలోనే మంత్రుల పనితీరుపై ఏఐసీసీకి నివేదిక సమర్పించడంతో దడ పట్టుకుంది.
బెళగావి సువర్ణసౌధ విధానపరిషత్లో డిసెంబరు 19న మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్(Minister Lakshmi Hebbalkar), బీజేపీ సభ్యుడు సీటీ రవిల మధ్య వాగ్వాదంపై పరిషత్ సభాపతి బసవరాజహొరట్టి(Basavarajahoratti) మరోసారి మండిపడ్డారు. ఈ వివాదంపై తన నిర్ణయమే అంతిమమన్నారు.
బెళగావికి వచ్చి అభినేత్రికి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పకుంటే హతమారుస్తామని ఇది హెచ్చరికగా భావించాలని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi)కి ఓ లేఖ వచ్చింది. చిక్కమగళూరులోని నివాసానికి బెదరింపు లేఖ వచ్చినట్టు సీటీ రవి(CT Ravi) తెలిపారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దక్షిణభారత్లో తొలి సీజనల్ వ్యాధుల పరిశోధనల కోసం ప్రత్యేక ల్యాబ్ (ఐఆర్డీఎల్ఎస్)ను ప్రారంభించడం హర్షణీయమని రాష్ట్ర వైద్యవిద్యా శాఖా మంత్రి శరణప్రకాష్ పాటిల్(Minister Sharan Prakash Patil) అభిప్రాయపడ్డారు.
సిద్దరామయ్య(Siddaramaiah) ఐదేళ్ల కాలం సీఎంగా కొనసాగుతారని, మధ్యలో మార్పు ఏమీ ఉండదని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్(Minister M.B. Patil) అన్నారు. శుక్రవారం హొస్పేట్ నగరంలో సిరసంగి లింగరాజ దేశాయ్ 164 జయంతి లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు.
మైక్రో ఫైనాన్స్(Micro Finance) వడ్డీవ్యాపారుల బెదిరింపులకు భయపడవద్దని, ఎవరూ గ్రామాలను వీడి వెళ్లకండి అంటూ చామరాజనగర జిల్లా అధికారి శిల్పానాగ్(Chamarajanagar District Officer Shilpanag) ప్రకటించారు.
పశువులంటే అందరికి లోకువ.. గాలి, వాన, చలి ఉన్నా పట్టించుకోం... మనం మాత్రం గొడుగులు, స్వెట్లర్లతో కాపాడుకుంటాం. .అయితే పశువుల కష్టాల పైనా చలించి ఓ రైతు మానవత్వం చాటుకున్నాడు.
లొంగిపోయిన మావోయిస్టులను సమగ్రంగా విచారించాలని బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి(Senior BJP leader and MLC CT Ravi) డిమాండ్ చేశారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారని చెబుతున్నారన్నారు. కా
రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజమని, వాటిని ఎవరైనా ఎదుర్కొనక తప్పదని విందు నిర్వహిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఏముందని ప్రజాపనులశాఖ మంత్రి సతీశ్జార్కిహొళి(Minister Satish Jarkiholi) ప్రశ్నించారు.