Home » Chinna
విజయవాడ: మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఫైర్ అయ్యారు. ప్రజలు తగిన బుద్ధి చెప్పినా జగన్ ఇంకా మారలేదని, ఇప్పుడు ఈవీఎంల పేరు చెప్పి రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
సుమధుర వాణి మూగవోయింది. గాయనీమణి వాణి జయరాం (Vani Jayaram) (78) శనివారం కన్నుమూశారు. తమిళనాడు (Tamil Nadu)లోని వేలూరులో 1945 నవంబరు 30వ తేదీన....