Home » CM Revanth Reddy
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.
ఢిల్లీకి డబ్బు సంచులు మోసేందుకే సీఎం రేవంత్రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
పోలీసు వ్యవస్థను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన కబంధహస్తాల్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకే పోలీసులను వినియోగిస్తుండడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. ప్రధాని ఆదేశాలనుసారమే రేవంత్ నడుచుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. బడేభాయ్ ఆజ్ఞలను సీఎం రేవంత్ తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. అదాని సంతృప్తి కోసం సీఎం ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
Telangana: ఆలయాలపై దాడులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ ఈటల సూటిగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళకు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు.
ఉద్యోగాల భర్తీ గురించి వివరాలు కావాలంటే ఆర్థిక శాఖ నుంచి తెప్పించుకో తప్పుడు ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రికి ఉండే స్థాయిని తగ్గించకని హరీశ్రావు వ్యాఖ్యానించారు.
ప్రజలను మభ్యపెడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
నేరాలకు పాల్పడే వారిని తామే శిక్షించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అది సరైంది కాదని, అందుకోసం పోలీస్ వ్యవవస్థ ఉందని చెప్పారు.
రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రారంభమైన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.