Home » Devotional
నగరంలోని జమాతే ఇస్లామీ హింద్ ఆర్గనైజేషన ఆధ్వర్యంలో మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమవారం ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆర్గనైజేషన మహిళా అధ్యక్షురా లు అఖిల పర్వీన ఆధ్వర్యంలో రాజీవ్కాలనీలోని వృద్ధాశ్రమంలో పండ్లు, మిఠా యి లు పంపిణీ చేశారు.
ప్రపంచశాంతి విశ్వశాంతి, సమాజశ్రేయస్సుకోసం ప రితపించిన మహమ్మద్ ప్రవక్త జయంతిని ముస్లింలు ’మిలాద్-ఉన-నబీ’ పండుగగా జరుపుకుంటారు. మిలాద్-ఉన-నబీ వేడుకలను సోమ వారం జరుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా మసీదులు, దర్గాలలో సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
నిమజ్జనం చేయడంలో వేదాంత రహస్యం కూడా ఉందండోయ్. ఈ ప్రపంచం పంచ భూతాలతో నిండింది. పంచ భూతాల నుంచి పుట్టిన ప్రతి సజీవ, నిర్జీవ పదార్థం ఎంత విలాసంగా గడిపినా.. చివరికి మట్టిలో కలిసిపోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేసి నిమజ్జనం పూర్తి చేస్తారు.
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వీధివీధిలో బొజ్జ గణపయ్యలు తొలిపూజ అందుకుంటున్నారు. అందరూ విగ్రహాలు కొనుగోలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు.
హిందూ సంప్రదాయంలోని అన్ని పండగలకు దాదాపుగా ప్రకృతితో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటుందన్నది సుస్పష్టం. శనివారం అంటే.. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి పండగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
తిరుమల దర్మనానికి వచ్చే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా లడ్డులు విక్రయించడం ద్వారా లడ్డు నిల్వలు పెరిగాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. కొత్త విధానం అమలులోకి వచ్చిన తర్వాత 75 వేల లడ్డూలను టీటీడీ పరిధిలోని అనుబంధ దేవాలయాలకు పంపుతున్నామన్నారు.
Vinayaka Chavithi Special 2024: చవితి పర్వదినం సందర్బంగా 21 రకాల పత్రాలతో గణపతిని పూజిస్తారు. ఇలా 21 పత్రాలతో పూజించడాన్ని ఏకవింశతి పూజ అని పేర్కొంటారు. వినాయకుడిని ఇలా మతపరంగా పూజించినా.. శాస్త్రపరంగా దీని వెనుక అర్థం పరమార్థం దాగి ఉందని శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు.
రేపే వినాయక చవితి. దేశవ్యాప్తంగా ఊరు వాడా వినాయకుడి పందిళ్లుతో ముస్తాబవుతుంది. వివిధ రకాల భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. చిన్నా పెద్దలంతా కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ప్రతీ ఇంట్లో వినాయకుడి ప్రతిమను ప్రతిష్టించి ఆ కుటుంబ సభ్యులు పూజలు నిర్వహిస్తారు.
గణేశుడికి మొదటి పూజతోనే ఏదైనా శుభ కార్యాలు ప్రారంభించాలని.. అప్పుడే అవి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే వివాహానికి సంబంధించి మొదటి శుభ లేఖను విఘ్నేశ్వరుడి చెంత ఉంచుతారు.
దేశవ్యాప్తంగా వినాయకుడి వేడుకలకు(Ganesh Chaturthi 2024) సర్వం సిద్ధం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వినాయక మండపాలకు విగ్రహాలు తరలించే వేళైంది.