Home » Education
సోషల్ మీడియాపై పట్టు పెంచుకుని డబ్బులు సంపాదించేందుకు ఐర్లాండ్ దేశం తీసుకువచ్చిన Gen-Z అనే కొత్త కెరీర్ మార్గం యువతను బాగా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు సరైన నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, ప్రైవేటు ఉద్యోగాల్లోనూ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుందని యువత భావిస్తున్నారు.
ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్ ప్రొఫెషనల్స్) కోసం సాయంత్రం వేళ బీటెక్ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూ అనుమతినిచ్చింది.
మదర్సాలు విద్యార్థులకు సమగ్రమైన విద్యను అందించడంలేదని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) అభిప్రాయపడింది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
పాలిటెక్నిక్ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన జాబితాను వెబ్సైట్లో
వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పరిఽధిలో నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. పదోన్నతులు, పదవుల భర్తీ... వంటి నిర్ణయాలన్నీ నత్తనడకను తలపిస్తున్నాయి.
రాజకీయాలకు అతీతంగా ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఆదివారం ద్రావిడ విశ్వవిద్యాలయం 27వ వ్యవస్థాపక దినోత్సవం అక్కడి ఆడిటోరియంలో ఘనంగా జరిగిరది.
ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నించే వారికి ఓ ఆఖరి అవకాశం. 8000 పోస్టులకు ఈరోజే ఆఖరు అప్లై చేశారా
సామర్లకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బడిఈడు పిల్లలు బడిబయట ఉండరాదనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సామర్లకోట శివారు తమ్మిరాజు చెరువు సమీపాన లేఅవుట్ ఖాళీ ప్రదేశంలో సంచార బాలల కోసం తాత్కాలిక పాఠశాలను ఏర్పాటుచేశామని జిల్లా విద్యాశాఖా ధికారి పి.రమేష్ తెలిపారు. సామర్లకోట ఎంఈ
దేశంలోని పిల్లలను కొత్త జబ్బు పీడిస్తోందని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జబ్బును ''ఫోరెక్స్ డ్రెయిన్, బ్రెయిన్ డ్రెయిన్''గా ఆయన అభివర్ణించారు.
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి చైర్మన్గా ఏర్పాటైన తెలంగాణ విద్యా కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.