Home » Gachibowli
Telangana: నర్సింగ్ విద్యార్థినిది హత్యా?.. ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. విద్యార్థిని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థిని చనిపోయిన రూంతో పాటు.. కింద స్నేహితులతో కలిసున్నటువంటి రూంలో కూడా ఇప్పటికే పోలీసులు కొన్ని క్లూస్ను సేకరించారు.
Telangana: ఆస్తికోసం సొంత బావమర్దినే పొట్టనపొట్టుకున్నాడు బావ. సుపారీ ఇచ్చిన మరీ బావమర్దిని ప్రాణాలు తీశాడు బావ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల ఒకటో తారీకు నా ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఆత్మహత్య కేసు నమోదు అయ్యింది.
గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీ(Gachibowli TNGO Colony)లో రేవ్పార్టీ సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టీఎన్జీవో కాలనీ అలయ్బలయ్ చౌరస్తా పక్కన ఉన్న ఓ ఇంట్లో యువతీ యువకులు పెద్ద శబ్దాలతో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్రమోదీ 2036లో భారత్లో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించే ఆలోచన చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఎవరైనా గంజాయి, డ్రగ్స్ గురించి నిద్రలో ఆలోచించాలన్నా భయపడే పరిస్థితి కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: నగరంలో ఆదివారం ఉదయం రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన మారథాన్ను నగర సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు సాగే ఈ మారథాన్.. ఫిట్నెస్ అవగాహణ కోసం నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ (NMDC) మారథాన్-2024 బహుమతుల ప్రదాననోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు.
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత ధర్మపురి శ్రీనివా్స(డీఎస్) అని పలువురు ప్రముఖులు కొనియాడారు.
ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణం పోయింది. మద్యం మత్తులో బస్సు నడపడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై బోల్తా పడింది. ప్రైవేట్ ట్రావెల్స్ (మార్నింగ్ స్టార్) బస్సు ఆదివారం రాత్రి గచ్చిబౌలి నుంచి చెన్నైకు బయల్దేరింది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జాతీయ స్థాయిలో తొలి 100 ర్యాంకుల్లో ఏకంగా 26 ర్యాంకులు తెలుగు విద్యార్థులే సాధించారు.