Home » Gummadi Sandhya Rani
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలో..
డీఎస్సీ నోటిఫికేషన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందంటూ గిరిజన పాఠశాల టీచర్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి తాము పడుతున్న ఆవేదనను గిరిజన మంత్రి గుమ్మడి సంధ్యారాణి దృష్టికి ట్రైబల్ టీచర్ ఉద్యోగులు తీసుకెళ్లారు. మంత్రి హామీతో నిరసన కార్యక్రమాన్ని ఉద్యోగులు విరమించారు.
అరకు కాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టబోతున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) తెలిపారు. జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులు పెడతామని కీలక ప్రకటన చేశారు.
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు మాజీ సీఎం జగన్ రెడ్డి లేఖపై మంత్రి సంధ్యా రాణి (Minister Sandhyarani) కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత జగనుకు లేదని చెప్పారు.
ఐటీడీఏ, ఐసీడీఎస్ విభాగాలను త్వరలోనే ప్రక్షాళన చేస్తామని స్త్రీ శిశుసంక్షేమ, గిరిజనశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
రాష్ట్రంలో గర్భిణీలు, చిన్నారులు, గిరిజనుల్లో పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరూ చనిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆమె మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 544 గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమించేందుకు ప్రతిపాదిస్తూ ఫైల్పై మొదటి సంతకం చేశారు.
గుమ్మడి సంధ్యారాణి ( Gummadi Sandhya Rani) గిరిజన మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రి బాధ్యతల స్వీకరణలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. మంత్రి పట్ల ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...