Home » Infosys
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు శ్రద్ధ చూపలేదని, పెరుగుతున్న జనాభా దేశానికి పెను సవాలు విసురుతోందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి(Narayana Murthy) ఆందోళన వ్యక్తం చేశారు.
భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ రాబోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్లను నియమించుకోనునున్నట్లు తెలిపింది.
రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. తల్లి చనిపోయినప్పుడు ఆసుపత్రిలో ఒకరి మరణం నమోదు చేస్తారని, కానీ ఓ కుటుంబానికి ఆ తల్లి ఎప్పటికీ దూరమైనట్లే అని పేర్కొన్నారు.
ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు.
రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.
వారానికి 70 గంటలు పని చేయాలన్న తన సూచనపై వివాదం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు. తన సూచనను సమర్థించుకున్న నారాయణ మూర్తి..ఇది యువత భుజాలపై ఉన్న బాధ్యతని తేల్చి చెప్పారు.
ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది.