Home » Moon
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
54 ఏళ్ల కిందట బుడిబుడి అడుగులతో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయాణం నేడు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలందుకునే స్థాయికి ఎదిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు కొన్ని దశాబ్దాల నుంచి చంద్రునిపై రకరకాల ప్రయోగాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ మానవాళి మనుగడ సాధ్యమవుతుందా? భూమిపై ఉన్నట్టే అక్కడా..
విశాలమైన మైదానాలు.. పెద్ద పెద్ద లోయలు.. చందమామపై ఇవే ఉంటాయని ఇన్నాళ్లూ మనకు తెలుసు. కానీ.. అక్కడ ఒక కొండరాతిపై నుంచి కిందికి 100 మీటర్ల లోతుకు విస్తరించినగోతిలాంటి గుహ కూడా ఉందనే విషయాన్ని ఇటాలియన్ శాస్త్రజ్ఞులు గుర్తించారు.
అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ఘనత సాధించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తమ స్పేస్ క్రాఫ్ట్ను రెండోసారి విజయవంతంగా ల్యాండ్ చేసింది. బీజింగ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6.23 గంటలకు తమ స్పేస్ క్రాఫ్ట్ చాంగే-6 చంద్రుడి దక్షిణ ధ్రువంలోని ఏకెన్ బేసిన్ వద్ద ల్యాండ్ అయినట్లు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎ్సఏ) ప్రకటించింది.
‘తెలిసిందిలే... తెలిసిందిలే.. నెలరాజ నీ రూపు తెలిసిందిలే...’ అంటూ ఎన్ని పాటలు పాడుకున్నా చంద్రుడి గురించి మనకు తెలిసింది ఆవగింజంత కూడా లేదని తేలిపోయింది. జాబిల్లికి సంబంధించి ఆసక్తికరమైన, సవాలుతో కూడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే మన చందమామ
ఈ సంవత్సరానికి రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు రానున్నాయి. ఇవి సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వెళుతున్నప్పుడు మూడు గ్రహాలు ఒకే కక్షలో ఉన్నప్పుడు సంభవిస్తాయట. సూర్యుడు భూమి నీడను చంద్రుని పై వేసినపుడు చంద్రగ్రహణం జరుగుతుంది. ఒకే సరళరేఖ మీద ఇవి కనిపిస్తాయి.
చంద్రుడి(Moon) దక్షిణ ధ్రువంపై పరిశోధనలే ధ్యేయంగా భారత్ ప్రవేశపెట్టిన చంద్రయాన్ - 3(Chandrayaan-3) విషయంలో ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది.
Moon Mission: చంద్రయాన్ - 3కి సంబంధించిన రాకెట్ బాడీ ఒకటి ఇప్పుడు భూమి వైపు దూసుకొస్తోంది. స్పేస్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లిన LVM-3 M4 రాకెట్ విడి భాగం ఒకటి నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో అది భూమిపైకి దూసుకువస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
2040 నాటికి చంద్రుడి పైకి తొలి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శాస్త్రవేత్తల ముందుంచారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భారతదేశ గగన్యాన్ మిషన్ ప్రగతిని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రధాని మంగళవారంనాడు సమీక్షించారు.