Home » Mummidivaram
తాళ్లరేవు, అక్టోబరు 2: ప్రతీ ఒక్కరు స్వచ్ఛతా హీసేవాలో భాగస్వాములైతే గ్రామాలు పచ్చగా ఉండి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఎమ్మెల్యేదాట్ల బుచ్చిబాబు అన్నారు. బుధవారం చొల్లంగిపేట గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మావతి అధ్యక్షతన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ, లాల్బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళిలర్పిం చారు. గురుకులంలో విద్యార్థుల సమస్యలను ఎ మ్మెల్యే, ఎంపీ హరీష్ మాధుర్ అ
ముమ్మిడివరం మండలం కొత్తలంకలోని వలీబాబా దర్గా వద్ద ఆదివారం ఉరుసు మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బాబాకు గంధం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.