Home » Narsaraopeta
Andhrapradesh: ఎడ్యుకేషన్ అంటే మార్కులు ర్యాంకులే కాదని.. విజ్ఞాన సమూపార్జనే ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశమని సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సోమవారం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసరావుపేట లాంటి ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు.
ఏపీలో శాంతి భద్రతలు అల్లకల్లోలం అయ్యాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. నరసరావుపేటలో టీడీపీ నేతల బృందం పర్యటించింది. టీడీపీ ఇంఛార్జ్ చదలవాడ అరవింద్ను కొల్లు రవీంద్ర, బుద్దా వెంకన్న, ప్రత్తిపాటి పుల్లారావు పరామర్శించారు.
గత లోక్సభ ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ఎంపీగా గెలిచిన తర్వాత లోకల్గా పార్టీలో లుకలుకల కారణంగా శ్రీకృష్ణదేవరాయలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి జంప్ అవుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బుధవారం తెల్లవారుజామున జంట హత్యలు వెలుగు చూశాయి. రూ.150 కోసం దారుణంగా హతమార్చాడు. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా..
నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు (Chadalavada Aravinda Babu)ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు పోలీసులు అచూకీ చెప్పలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి (YCP MLA Gopireddy) కౌంటర్ ఇచ్చారు.
నరసరావుపేట (Narasaraopet) మార్గంలో శబరిమలకు (Sabarimala) రైల్వేశాఖ ఒక ప్రత్యేక రైలుని (Sabarimala Special Trains) ప్రకటించినందుకు సంతోషించాలో..