Home » Parvathipuram
ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
పార్వతీపురం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు కావడాన్ని తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.
విజయనగరం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..
జిల్లాలోని కొమరాడ మండలం కేంద్రం సమీపంలో గర్భంతో ఉన్న జింక మృతి చెందింది.
పార్వతీపురం: నిన్న కురుపాంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంపై మన్యం జిల్లా టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు సంధ్యారాణి గురువారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా సమస్యలు గాలికొదిలేసిన సీఎం జగన్..
పార్వతీపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ను సీఎం జగన్ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి అనే స్థాయి మరిచి విమర్శలు చేశారు. బుధవారం పార్వతీపురం జిల్లా, కురుపాంలో జరిగిన జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో జగన్ తన ఆవేదనను బయటపెట్టారు.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు గురువారం ఎండ తీవ్రతకు మండిపోయాయి. ఇంకా పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. బంగాళాఖాతం (Bay of Bengal)లో ఉన్న తుఫాన్ దిశగా..
జిల్లాలోని కొమరాడ మండలం రావి కర్రవలస గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి.