Home » Penna
మైలవరం జలాశయం గేట్లు ఎత్తి 400 క్యూసె క్కుల నీటిని పెన్నానదికి వదిలినట్లు మైలవరం జలాశయ డీఈఈ నరసింహమూర్తి, ఏఈఈ గౌత మ్రెడ్డి తెలిపారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే..