Home » Pithapuram SVSN Varma
పిఠాపురం రూరల్, సెప్టెంబరు 14: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులను రద్దు చేయడం వల్లే భారీ వరదలు వచ్చి అపారనష్టం జరిగిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ విమర్శించారు. పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు పడిన
పిఠాపురం, సెప్టెంబరు 10: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతిని
పిఠాపురం, సెప్టెంబరు 6: సుద్దగడ్డ వరదలు, అకాలవర్షాలు తగ్గినందున వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాలను నమోదు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. ఈ క్రాప్బుకింగ్ సక్రమంగా చేయడం లేదని, పొలాలను వ్యవసాయ సిబ్బం
పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సీరియస్గా తీసుకున్నారు..