Home » Tollywood
Janhvi Kapoor: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ వరుస విజయాలతో జోష్లో ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ ఆమె క్రేజ్, పాపులారిటీని మరింత పెంచింది. ఇదే ఊపులో మరిన్ని విక్టరీలు కొట్టాలని చూస్తోంది. ఈ తరుణంలో ఓ స్టార్ క్రికెటర్తో ఆమె ప్రేమలో పడినట్లు పుకార్లు వస్తున్నాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్గా సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సీఎం ఇచ్చిన ఆదేశాలను తాజాగా కింగ్ నాగార్జున చేసి చూపించారు. అయితే, సీఎం రేవంత్ ఏం ఆదేశించారు? నాగ్ చేసిన ఆ పని ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం ఉదయం బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి రానున్నారు. శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అయితే అల్లు అర్జున్ ఆస్పత్రికి వస్తే ముందుగానే పోలీసులకు తెలియజేయాలని పేర్కొంటూ ఇప్పటికే రాంగోపాల్ పెట్ పోలీసులు ఆయనకు ముందస్తు నోటీసులు జారీ చేశారు.
ఎప్పుడూ విజయాలు అపజయాలను మాత్రమే లెక్క వేసుకునే టాలీవుడ్ చిత్రపరిశ్రమను ఈ ఏడాది పలు వివాదాలు చుట్టుముట్టాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్తో పాటు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్స్ ఈ మీటింగ్కు హాజరయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ భేటీకి అటెండ్ అవ్వలేదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లో ముఖ్యమంత్రితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. హీరోలు నాగార్జున, వెంకటేశ్, నితిన్ , కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ.. దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ , కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శీను, వీరశంకర్ , హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేశ్, వశిష్ట భేటీ అయ్యారు.
Allu Arjun Announces Financial Assistance to Sri Tej: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కుటుంబానికి భారీ సాయం ప్రకటించారు అల్లు అరవింద్.
Tollywood: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుతోపాటు పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు.
Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు..
Manchu Vishnu: మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారని మా అధ్యక్షులు మంచు విష్ణు తెలిపారు. మన చిత్ర పరిశ్రమ సహకారం, సృజనాత్మకతపై ఆధారపడి నడిచే పరిశ్రమ అని చెప్పుకొచ్చారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్ల చిత్ర పరిశ్రమ ఎంతో ఎదిగిందని తెలిపారు.