Home » Train Accident
దేశంలో మరో ఘోర రైలు(train accident) ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా మరొకటి జరిగింది. చండీగఢ్ నుంచి దిబ్రూఘర్ వెళ్తున్న దిబ్రూఘర్ ఎక్స్ప్రెస్ రైలు యూపీ(Uttar Pradesh)లోని గోండా(Gonda) జిల్లాలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది.
సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్లో గత నెలలో కాంచన్ జంగా ఎక్స్ప్రె్సను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.
ఉత్తరప్రదేశ్లో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్..
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో జూన్లో జరిగిన కాంచన్గంగా ఎక్స్ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.
అప్పుడప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొందరు చావు అంచులదాకా వెళ్లి బతికిపోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంగా ఎక్స్ప్రెస్ రైలును గూడ్స్ రైలు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మరో రైలు ప్రమాదం..! కోరమాండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్పాయ్గురి(New Jalpaiguri) రైలు ప్రమాదం(Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్పై ఘటనా స్థలికి చేరుకున్నారు.