Share News

జగన్‌ మళ్లీ వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేరు: జేడీ శీలం

ABN , First Publish Date - 2023-11-29T04:38:32+05:30 IST

బీజేపీతో దోస్తిపెట్టుకొన్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం జోస్యం చెప్పారు.

జగన్‌ మళ్లీ వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేరు: జేడీ శీలం

గుంటూరు, నవంబరు 28: బీజేపీతో దోస్తిపెట్టుకొన్న సీఎం జగన్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం జోస్యం చెప్పారు. ఒకవేళ జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి వస్తుంది.. అప్పుడు నేను కూడా కర్ణాటకకు వెళ్లిపోతానని పేర్కొన్నారు.

Updated Date - 2023-11-29T04:38:33+05:30 IST