జగన్ మళ్లీ వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేరు: జేడీ శీలం
ABN , First Publish Date - 2023-11-29T04:38:32+05:30 IST
బీజేపీతో దోస్తిపెట్టుకొన్న సీఎం జగన్కు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం జోస్యం చెప్పారు.
![జగన్ మళ్లీ వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేరు: జేడీ శీలం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
గుంటూరు, నవంబరు 28: బీజేపీతో దోస్తిపెట్టుకొన్న సీఎం జగన్కు వచ్చే ఎన్నికల్లో ఓటమి ఖాయమని కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం జోస్యం చెప్పారు. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు రాష్ట్రంలో ఉండలేని పరిస్థితి వస్తుంది.. అప్పుడు నేను కూడా కర్ణాటకకు వెళ్లిపోతానని పేర్కొన్నారు.