Home » Telugu News
వారు నిరుపేదలు. ఏరోజుకారోజు కూలి చేసుకుని పొట్టపోసుకునే దళిత దంపతులు. కష్టంలోనూ, సుఖంలోనూ ఒకరికొకరు తోడుగా ఉండే ఆలూమగలు. వారిని విద్యుత్ రూపంలో మృత్యువు కాటేసింది. ప్రమాదవశాత్తూ భార్యకు కరెంటు షాక్ తగలడంతో ఆమెను కాపాడబోయిన భర్త కూడా షాక్ తగిలి ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు..
నెల్లూరు జిల్లా: మర్రిపాడు మండలం, కండ్రిగలో వైసీపీ భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ భూములు యదేచ్ఛగా ఆక్రమించుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ కబ్జాదారులు రాత్రికి రాత్రి చదును చేసి ఆక్రమించారు.
తూర్పుగోదావరి జిల్లాలో పోలింగ్ తర్వాత వైసీపీ నేతలు వేసుకుంటున్న లెక్కల్లో తేడా వస్తోంది. నాలుగు సీట్లు కూడా వచ్చే అవకాశం లేదని ఫ్యాన్ పార్టీ నిర్వహించిన పోస్టు పోల్ సర్వేలో తేలిందనే టాక్ నడుస్తోంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి భయంతో వణికిపోతున్నారు.
అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంఘటనల తీవ్రతలనుబట్టి పెట్టాల్సిన సెక్షన్లు కూడా పెట్టలేదని, కొందరు పోలీస్ అధికారులు, సిబ్బంది అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని..
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. ఈ చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని.. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే తీసుకువచ్చామని చెప్పిన సీఎం జగన్ సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది.
అమరావతి: ఒకప్పుడు ఏపీ పోలీసులు అంటే దేశంలోని ఎంతో గౌరవం ఉండేది. ఇతర రాష్ట్రాల్లో పోలీసులు అధికారపార్టీకి వంతపాడినా ఏపీలో పరిధి దాటి వ్యవహరించేవారుకాదు. అలాంటిది జగన్ సర్కార్ వచ్చాక అంతా రివర్స్ అయింది.
అమరావతి: ఏపీలో ఐపీఎస్ అధికారులు చివరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు కనీసం వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన చంద్రబాబును కనీసం లోపలకు కూడా అనుమతించలేదు.
దేశీయ స్టాక్ మార్కెట్ భవిష్యత్పై మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) అత్యంత నమ్మకంతో ఉన్నాయి. ఈ నమ్మకంతోనే ఈ సంస్థలు ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 16 వరకు దేశీయ స్టాక్ మార్కెట్లో...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో టాటా మోటార్స్ గ్రూప్ రూ.43,000 కోట్ల పెట్టుబడులను పెట్టనుంది. కొత్త ఉత్పత్తులు, టెక్నాలజీల కోసం ఈ మొత్తాలను వెచ్చించనుంది. ఈ పెట్టుబడుల్లో సింహభాగం...
ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ఒకటిగా చెప్పబడే సింగపూర్ ఎయిర్లైన్స్ గత ఆర్థిక సంవత్సరం (2023-24) రికార్డు స్థాయిలో 198 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,503 కోట్లు) లాభాలు...