Share News

Mahbubabad: మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం

ABN , Publish Date - Dec 19 , 2023 | 08:31 AM

మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు.

Mahbubabad: మాజీమంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం

మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురైన కిషన్ నాయక్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు.

Updated Date - Dec 19 , 2023 | 08:31 AM