Share News

AP crime: రూ.1.7లక్షల నగదు స్వాధీనం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:40 AM

ఎటువంటి బిల్లులు లేకుండా నగదును తీసుకెళ్తున్న వ్యక్తి నుండి రూ.1.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల సర్కిల్లో శుక్రవారం తనతోపాటు ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏఎ్‌సఐ బాషా, సిబ్బందితో కలిసి వాహ నాలు తనిఖీ చేశామన్నారు.

 AP crime: రూ.1.7లక్షల నగదు స్వాధీనం
CI Subrahmanyam and staff with seized cash

ధర్మవరం, ఏప్రిల్‌ 26: ఎటువంటి బిల్లులు లేకుండా నగదును తీసుకెళ్తున్న వ్యక్తి నుండి రూ.1.7లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు వనటౌన సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక ఎర్రగుంట్ల సర్కిల్లో శుక్రవారం తనతోపాటు ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఏఎ్‌సఐ బాషా, సిబ్బందితో కలిసి వాహ నాలు తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీల్లో అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం గ్రామానికి చెందిన నల్లపరెడ్డి రూ.1లక్ష, నంద్యాల జిల్లా కలువపట్ల గ్రామానికిచెందిన బాలకంభన్న రూ.70వేలు ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకుకెళ్తుండటంతో ఎన్నికల నిబంధనల మేరకు ఆ నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Apr 27 , 2024 | 12:40 AM