Share News

INSPECTION: ఆర్టీఓ కార్యాలయం పరిశీలన

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:16 AM

పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ఆదివారం రవాణా శాఖమంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. ఆయన ఽధర్మవరంలో ఓప్రయివేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం రాయచోటికి వెళ్తూ, మార్గమధ్యలో కదిరి ఆర్టీఓ కార్యాలయాన్ని పరిశీలించారు.

INSPECTION: ఆర్టీఓ కార్యాలయం పరిశీలన
Minister Ramprasad Reddy planting sapling in RTO office

కదిరి అర్బన, సెప్టెంబరు 15: పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ఆదివారం రవాణా శాఖమంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పరిశీలించారు. ఆయన ఽధర్మవరంలో ఓప్రయివేటు కార్యక్రమానికి హాజరైన అనంతరం రాయచోటికి వెళ్తూ, మార్గమధ్యలో కదిరి ఆర్టీఓ కార్యాలయాన్ని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీవో కార్యాలయం లో అందుతున్న సేవలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా పనిచేయాలని సూచించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాట్టారు. ఆర్టీవో శ్రీనివాసులు, ఎంవీఐ వరప్రసాద్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:16 AM