Share News

divotional: ఐరావతంపై ఊరేగిన శ్రీవారు

ABN , Publish Date - Apr 23 , 2024 | 01:02 AM

మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారిని ఐరావతం(తెల్లఏనుగు)పై ఊరేగించారు. తొలుత అర్చకులు, ఆలయనిర్వాహకులు ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు.

divotional: ఐరావతంపై ఊరేగిన శ్రీవారు
Chennakesava who paraded over Hairavatam

తాడిమర్రి, ఏప్రిల్‌ 22: మండలకేంద్రంలో లక్ష్మీతారమచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం స్వామివారిని ఐరావతం(తెల్లఏనుగు)పై ఊరేగించారు. తొలుత అర్చకులు, ఆలయనిర్వాహకులు ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, పూజలు చేశారు.


అనంతరం ఉత్సవమూర్తులను ఐరావతం మీద కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. తర్వాత రాత్రి 12 గంటల సమయంలో స్వామి కల్యాణాన్ని మామిళ్లపల్లి సంతో్‌షశర్మ నిర్వహించారు భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కల్యాణోత్సవానికి ఆలయ కమిటి చైర్మన సుబ్బారెడ్డి కుటుంబసభ్యులు తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...


Updated Date - Apr 23 , 2024 | 01:02 AM