Share News

ఓటుకు వేళాయె!

ABN , Publish Date - May 04 , 2024 | 06:23 AM

రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, నడవలేని దివ్యాంగులతోపాటు పోస్టల్‌ బ్యాలెట్లు స్వీకరించడాన్ని శుక్రవారం ప్రారంభించారు.

ఓటుకు వేళాయె!

రాష్ట్రంలో పోలింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టుకుంది. 80 ఏళ్లు దాటిన వయో వృద్ధులు, నడవలేని దివ్యాంగులతోపాటు పోస్టల్‌ బ్యాలెట్లు స్వీకరించడాన్ని శుక్రవారం ప్రారంభించారు.

కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని రఘుపతిపేట గ్రామంలో హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్న వయో వృద్ధురాలి దృశ్యమిది. అలాగే, హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో పోస్టల్‌ ఓటు వేస్తున్న పోలీసునూ చూడవచ్చు.

- ఆమనగల్లు-ఆంధ్రజ్యోతి

Updated Date - May 04 , 2024 | 06:23 AM