Share News

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

ABN , Publish Date - Jul 23 , 2024 | 05:37 AM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.

Delhi : ఏక్‌నాథ్‌ శిందేను కలిసిన శరద్‌పవార్‌

న్యూఢిల్లీ, జూలై 22: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేతో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాల ధరలు, షుగర్‌ ఫ్యాక్టరీలు, ఇరిగేషన్‌ సంబంధిత అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో వీరి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Updated Date - Jul 23 , 2024 | 05:38 AM