Home » National
మనం ఉంటున్న ఊర్లోనే వర్షం ఎప్పుడు పడుతుందనే విషయాన్ని ఐదు రోజుల ముందే కచ్చితంగా తెలుసుకోగలిగితే? అది రైతులకు ఎంతో ప్రయోజనం కదూ.
దేశంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడంతో 40-50 ఏళ్ల క్రితం దాని నియంత్రణకు కేంద్ర, రాష్ట్రాలు నడుం బిగించాయి. జనాభా నియంత్రణ విధానాలు గట్టిగా అమలు చేశాయి.
పారిశ్రామిక ఆల్కహాల్ తయారీ, సరఫరాలపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదేనని (శాసన సభలదేనని) సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ తిన్నారు.
బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా లేఖ గురించి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని రేపా యి.
మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు విపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ (ఎమ్వీఏ) సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది.
కొద్ది రోజులుగా దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వస్తున్న వరుస బాంబు బెదిరింపులు అటు విమానయాన సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఇటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసే బాస్మతియేతర తెల్లబియ్యానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉగ్రవాదం అనే సవాలును ఎదుర్కోవడంలో ద్వంద్వ వైఖరికి తావు లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అందరూ ఏకతాటిపై నిలిచి, పరస్పరం పటిష్ఠ మద్దతుతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
తనను గెలిపిస్తే మీలో ఒకరిగా.. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని వయనాడ్ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా హామీ ఇచ్చారు.