Share News

ఫైనల్‌పై గురి

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:52 AM

మహిళల ఆసియా టీ20 కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంచనాలకు తగ్గట్టుగానే అదరగొడుతోంది. అన్ని విభాగాల్లో రాణిస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేన టోర్నీలో భారీ విజయాలతో సెమీ్‌సకు చేరింది...

ఫైనల్‌పై గురి

నేడు బంగ్లాతో భారత్‌ సెమీస్‌

మహిళల ఆసియాకప్‌

మ.2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

దంబుల్లా: మహిళల ఆసియా టీ20 కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ అంచనాలకు తగ్గట్టుగానే అదరగొడుతోంది. అన్ని విభాగాల్లో రాణిస్తున్న హర్మన్‌ప్రీత్‌ సేన టోర్నీలో భారీ విజయాలతో సెమీ్‌సకు చేరింది. ఇప్పుడు ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకునేందుకు శుక్రవారం బంగ్లాదేశ్‌తో కీలక పోరులో తలపడేందుకు సిద్ధమవుతోంది. రాత్రి ఏడు గంటలకు జరిగే మరో సెమీఫైనల్లో శ్రీలంక జట్టు పాకిస్థాన్‌ను ఎదుర్కోనుంది.

Updated Date - Jul 26 , 2024 | 03:52 AM