Share News

గాయత్రి జోడీ ముందంజ

ABN , Publish Date - May 22 , 2024 | 01:35 AM

గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ మలేసియా మాస్టర్స్‌ డబుల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది...

గాయత్రి జోడీ ముందంజ

కౌలాలంపూర్‌: గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ మలేసియా మాస్టర్స్‌ డబుల్స్‌లో రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ గాయత్రి జంట 21-14, 21-10తో హువాంగ్‌ యు-లియాంగ్‌ (చైనీ్‌స తైపీ) జోడీపై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయర్స్‌లో సతీష్‌ కుమార్‌, ఆయూష్‌ షెట్టి, శంకర్‌ సుబ్రమణియన్‌ ప్రధాన పోటీలకు అర్హత సాధించలేకపోయారు.

Updated Date - May 22 , 2024 | 01:35 AM