జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

ABN, Publish Date - May 08 , 2024 | 08:16 AM

తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన దూకుడుతో వైసీపీ విలవిలలాడే పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ కాపు ఉద్యమనేత ముద్రగడను ప్రచారానికి దించింది.

తూర్పుగోదావరి జిల్లా: ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ కాకినాడ జిల్లా, పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన దూకుడుతో వైసీపీ విలవిలలాడే పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి పోటీ చేస్తున్న జనసేనానికి వ్యతిరేకంగా ఫ్యాన్ పార్టీ కాపు ఉద్యమనేత ముద్రగడను ప్రచారానికి దించింది. అయినా అధికార పార్టీ అభ్యర్థి వంగ గీతకు పరిస్థితి మెరుగు పడకపోగా రోజు రోజుకు దిగజారిపోతోందనే టాక్ నడుస్తోంది. ముద్రగడతో వైసీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోందా?.. అధికారపార్టీ ప్రలోభాల వలలో ఓటర్లు చిక్కుకోవడం లేదా? మద్యం, డబ్బుకు లొంగడంలేదా? దీనిపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక స్టోరీ. వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 08:16 AM