అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

ABN, Publish Date - May 22 , 2024 | 07:36 AM

న్యూఢిల్లీ: జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోష్యం చెప్పారు.ఆప్‌కు సపోర్టు చేసిన వారిని పాకీస్తానీయులు అని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.

న్యూఢిల్లీ: జూన్ 4 తర్వాత దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జోష్యం చెప్పారు.ఆప్‌కు సపోర్టు చేసిన వారిని పాకీస్తానీయులు అని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో అనేకమంది ఓటర్లు ఆప్ పార్టీకి సపోర్టు చేశారని.. వారంతా పాకిస్తాన్ వాసులేనా? అని ప్రశ్నించారు. దేశంలో ఇండియా కూటమికి 3 వందలకుపైగా స్థానాలు వస్తాయని సర్వలే చెబుతున్నాయన్నారు. జూన్ 4 తర్వాత మోదీ ప్రధాని సీటును ఖాళీ చేయాల్సిందేనంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

పిన్నెల్లి అరాచకం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 22 , 2024 | 07:36 AM