లడ్డు కల్తీపై సిట్ విచారణ ముమ్మరం

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:58 PM

తిరుమల వెంకన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. తన వేగాన్ని పెంచింది. అందులోభాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటి అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది.

తిరుమల వెంకన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. తన వేగాన్ని పెంచింది. అందులోభాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటి అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది. అలాగే టీటీడీకి కల్తీ సరఫరా చేసిన ఏఆర్ డైయిరీలో తనిఖీలు నిర్వహించేందుకు సిట్ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎండీ తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Updated at - Sep 30 , 2024 | 09:58 PM