ఈ ఎన్నికలు జగన్‌కు చెంపపెట్టు కావాలి..

ABN, Publish Date - May 08 , 2024 | 07:53 AM

బాపట్ల: ముఖ్యమంత్రి జగన్‌నకు ఈ ఎన్నికలు చెంపపెట్టు కావాలని బాపట్ల జిల్లా, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. బాపట్ల జిల్లా చినగంజాంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

బాపట్ల: ముఖ్యమంత్రి జగన్‌నకు ఈ ఎన్నికలు చెంపపెట్టు కావాలని బాపట్ల జిల్లా, పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. పరిపాలన గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. బాపట్ల జిల్లా చినగంజాంలో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఆయన ముందుకు సాగారు. జగన్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోలీసులను అడ్డంపెట్టుకుని ప్రశ్నించినవారిపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 07:53 AM