Home » Andhra Pradesh » Guntur
వినుకొండ పట్టణంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. నిన్నమొన్నటి వరకు వేడిమి తాకిడికి వడగాల్పులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షం కొంత వేసవితామానికి ఉపశమనం లభించింది.
స్ధానిక బోసురోడ్డులోని శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలోని గీతా మందిరంలో అదివారం అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా శ్రీవేంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారు అన్నమాచార్య సంకీర్తన పోటీలను నిర్వహించారు.
రూరల్ మండలం కొలకలూరులో జరిగిన ఆహ్వాన నాటికల పోటీలలో గుంటూరు అభినయ ఆర్ట్స్ కళాకారులు ప్రదర్శించిన ఇంద్ర ప్రస్థం నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది.
చట్టం ఎవరికి చుట్టం కాదని తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షింపబడతారని చట్టం దృష్టి లో ప్రజలంతా సమానమేనని అడి షనల్ ఎస్పీ(అడ్మిన్)జీవీ రమణమూర్తి స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో కూటమిదే విజయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు.
దగాకోరు వైసీపీ ప్రభుత్వం తమకొద్దని, ఇంటికి పంపటానికే ప్రజలు క్యూలో ఓట్లు వేయటానికి బారులు తీరారని రాజధాని అమరావతికి 33వేల ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అల్లర్లు వెనుక వైసీ ప పాత్ర ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
పల్నాడు పోలింగ్ విధ్వంసాలపై ఒకవైపు సిట్ విచారణ జరుగుతుండగా మరోవైపు పోలీసులు తనిఖీలను కొనసాగిస్తున్నారు.
జిల్లాలో ఈ దఫా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగులు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే వారు ఓటుహక్కుని వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా, ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అధికారులకు వారు పలుసూచనలు చేశారు.