రామాపురంలో ఉండే వీరదాసు అనే రైతుకు తాను చాలా ధనం సంపాదించి రాత్రికురాత్రి సంపన్నుడిని అయిపోవాలని చాలా కోరిక. ఒక రోజు అతను పొలం దున్నుతూ ఈ పొలంలో నాకు కాస్త బంగారం దొరికితే నా దశ తిరిగిపోతుంది కదా దేవతలు దీవిస్తే బాగుండు అనుకున్నాడు. సరిగ్గాఅపుడే అతని నాగలికి భూమిలో ఏదో గట్టిగా తగిలింది, ఏమిటా అని
చిన్న ఎలుకలా ఉండే ఈ జీవిని యూరోపియన్ హెర్జ్హాగ్, కామన్ హెర్జ్హాగ్ అని పిలుస్తారు.
మహారాష్ట్రలోని పర్బని జిల్లా సేలు తాలూకాలో సుమారు వెయ్యి లేదా పదిహేను వందల యేళ్ల నాటిదిగా భావిస్తున్న అత్యంత పురాతన
కృష్ణాపురంలో ఉండే కేశవానంద అనే స్వామీజీ వద్దకు రమణ అనే యువకుడు వచ్చి స్వామీ నాకు కోపం చాలా ఎక్కువగా వస్తూంది. దాని వల్ల అందరితో గొడవలు పడుతున్నాను
1977లో అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సౌర వ్యవస్థ మరియు అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడానికి పంపిన వ్యోమనౌక వోయేజర్-1 లో ప్రపంచ ప్రఖ్యాత కళాకారులైన బీథోవెన్, మొజార్ట్ల స్వరాలతో పాటు మన దేశంనుండి పంపబడిన స్వరం కేసర్ బాయి కేర్కర్ ది.
రామాపురంలో క్రిష్ణయ్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎంతో తెలివైన వాడు ఇంకా సాహసవంతుడు కానీ చాలా దురాశా పరుడు ఒక రోజు ఆ ఊరిలో రామనాథం అనే వ్యాపారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
కేశవ పురంలో నివసించే మాధవుడికి ఎపుడూ అసత్యం చెప్పడని మంచి పేరుండేది. ఆ దేశపు రాజుగారికి ఈ విషయం తెలిసి, ‘ఒక్కసారి కూడా అబధ్దం చెప్పకుండా ఉండటం ఎలా సాధ్యంఅని...
విజయ నగరాన్ని పాలించే కృష్ణ దేవరాయలకు ఒక రాతిర వింతైన కల వచ్చింది. ఆ కలలో ఆయన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నాడు.
ఆమెకా మూట చాలా బరువుగా తోచింది. అపుడే ఆమె పక్కనుండి గుర్రం మీద ఒక యువకుడు వెళుతూ కనిపించాడు.
ఒక ఆశ్రమంలో గురువు గారి వద్ద అజేయుడు, విజయుడు అనే ఇద్దరు రాకుమారులు విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. గురువుగారు వారిద్దరికీ ఒక పరీక్ష పెట్టదలచి, వారిని దగ్గరకు పిలిచి ఇలా చెప్పారు.