సింగపూర్లో తెలుగుదేశం ఫోరం సింగపూర్ ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు జులై 14న ఘనంగా జరిగాయి.
డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనను భారత అమెరికన్ టెక్ ఆంత్రప్రెన్యూర్ వివేక్ రామస్వామి ఖండించారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బటయపడటం దైవ సంకల్పమని వ్యాఖ్యానించారు.
భాష సాంస్కృతిక వారధని భాను మాగులూరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తానా సంయుక్తంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో “తానా పాఠశాల” విద్యార్థుల నమోదు కార్యక్రమం నిర్వహించింది.
ఎన్డీఏ గెలుపును దేశవిదేశాల్లోని ఎన్నారైలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జూలై 6న టీడీపీ విజయోత్సవ సంబరాలు క్వీన్స్ ల్యాండ్ తెలుగు దేశం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
తన ఆప్త మిత్రుడు గోకుల్ మరణ వార్త విని షాకయ్యాయని టీడీపీ ఎన్నారై నేత జయరాం కోమటి అన్నారు. ఆయన మృతి పట్ల జయరాం సంతాపం వ్యక్తం చేసి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థ ఆధ్వర్యంలో పవిత్ర మతత్రయ ఏకాదశి పర్వదినం సందర్భంగా, అంతర్జాల మాధ్యమంగా ప్రత్యేక ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నాలుగేళ్ల తరువాత ఇంటికి బయలుదేరానన్న ఆనందం ఆ యువతికి కొద్ది సేపు కూడా మిగల్లేదు. అప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్న యువతి విమానం ఎక్కి సీట్లో కూర్చునే క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది
ఏపీలో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించడంపై ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో అమెరికాలోని మేరిల్యాండ్లో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.
తనను పాకీ అంటూ రిఫార్మ్ పార్టీ నేత సంబోధించడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కూతుళ్లు ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
అమెరికా యూనివర్సిటీ స్కాలర్షిప్ కోసం తండ్రి చనిపోయాడంటూ నాటకమాడిన భారతీయ విద్యార్థికి భారీ షాక్ తగిలింది. అక్కడి అధికారులు నిందితుడిని మాతృదేశానికి పంపించేశారు.