Home » Afghanistan
బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైపోయిన ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోందా? లాడెన్ కుమారుడు హమ్జా లాడెన్ నేతృత్వంలో పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయనుందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అతడి నేతృత్వంలో అల్ ఖైదా మళ్లీ పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు రెడీ అవుతోందన్న వార్త సంచలనంగా మారింది.
భారతదేశ 91 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో మొదటిసారి టెస్టు మ్యాచులో ఒక బంతి కూడా వేయలేకపోయారు. దీంతో గ్రేటర్ నోయిడా(Greater Noida)లో అప్గానిస్తాన్(Afghanistan), న్యూజిలాండ్(New Zealand) మధ్య జరగాల్సిన టెస్టు మ్యాచ్ రద్దైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
పాకిస్థాన్ షాక్కు గురి చేసిన ఘటన జర్మనీలో చోటుచేసుసుకుంది. జర్మనీలోని పాక్ కాన్సులేట్పై ఆప్ఘన్ పౌరులు దాడికి దిగారు. రాళ్లు విసురుతూ, పాకిస్థాన్ జెండాను తొలగించారు. జాతీయ జెండాకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు.
కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్ తాలిబాన్లకు భారత్ 10 మిలియన్ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..
టీ20 వరల్డ్కప్ అంటే పరుగుల వరద పారుతుందని అంతా ఊహిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఊహలకు అందని ఘటనలు చోటుచేసుకుంటాయి. భారీ స్కోర్ నమోదవుతుందని ఆశించినప్పుడు అతి తక్కువ స్కోర్ నమోదవడం చూస్తుంటాం.
టీ20 క్రికెట్ ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్ చేరింది. 2007లో మొదటి టీ20 ప్రపంచకప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగ్గా.. ఆ సంవత్సరం భారత్ ఛాంపియన్గా నిలిచింది.
టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించిన ఆప్ఘానిస్తాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్లో చెత్త రికార్డును సొంతం చేసుకుంది. కనీసం 12 ఓవర్లు ఆడకుండానే 56 పరుగులకు ఆలౌటైంది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(ICC T20 World Cup 2024) సెమీ ఫైనల్ జట్లు ఖరారయ్యాయి. భారత్, అఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్లు సెమీఫైనల్కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ జట్టుపై అప్ఘాన్ గెల్చిన క్రమంలో గుర్బాజ్ 43 పరుగులు చేసి అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పుడప్పుడు ఆటగాళ్లు మైదానంలో విచిత్రమైన చర్యలకు పాల్పడుతుంటారు. జట్టు కోసమో లేదా తమ భావాలకు వ్యక్తీకరించడం కోసం.. వింతవింతగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్..
టీ20 వరల్డ్కప్-2024 ఇప్పుడు తుది దశకు చేరువలో ఉంది. గ్రూప్, సూపర్-8 దశలు ముగించుకొని.. సెమీ ఫైనల్స్కు చేరుకుంది. భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్లో..