Home » AP Police
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన అనిల్.. ఇక, తాను సేఫ్ అనుకున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు. దీంతో పట్టాభిపురం పోలీసులు బుధవారం ఆయనను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు అనిల్ సోషల్ మీడియాలో చేసిన దూషణ లు, బెదిరింపులపై జూన్ 1న నమోదైన కేసులో అదుపులోకి ..
గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.6 లక్షలకు పైగా విలువైన 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలోని పోలీసింగ్ పట్టు తప్పుతున్నట్టు కనిపిస్తోంది. బాస్ సమర్థుడే అయినా సిబ్బంది హద్దులు మీరడం.. కేసులను తారుమారు చేయడం.. గంజాయి పల్లెలకూ పాకిన దౌర్భాగ్యం వెరసి జిల్లా పోలీసు శాఖపై ఆరోపణలు అలముకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దాష్టీకాలు జరిగినా లాఠీ బయటకు తీయలేదు.
Andhrapradesh: డ్యూటీకి వచ్చిన ఆ పోలీసులు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఖాకీలు చేస్తున్న పనిని చూసి నెటిజన్లు ఓ ఆటడేసుకుంటున్న పరిస్థితి. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఏంటిది అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ దుర్గగుడి వద్ద డ్యూటీకి వచ్చిన పోలీసులు చేసిన నిర్వాకం ఏంటి...
సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు ..
నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని జీవీ అన్నారు. ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్లు పని చేయడం దారుణమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనించాలని, ఏడీజీ స్థాయి నుంచి పోలీసు శాఖలోని ఉన్నత అధికారులపై వేటు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.
పెద్దాపురం, సెప్టెంబరు 22: పెద్దాపురం డీఎస్పీగా డి.శ్రీహరిరాజు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ డీఎస్పీగా పనిచేసిన కె.లతాకుమారి పోలీస్ హెడ్ క్వార్టర్స్కు రిపోర్టు చేయాలని డీజీపీ ఉత్తర్వుల్లో పేర్కొ న్నారు. బాధ్యతలు
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్పై కేసు నమోదైంది. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీలో సిట్ పోలీసులు ఇవాళ(శనివారం) తనిఖీలు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీ తనను మోసం చేసిందంటూ వాకాడ తిరుమలరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిత్య కన్స్ట్రాక్షన్స్ కంపెనీపై సీసీఎస్లో కేసు నమోదైంది.