Home » Assembly elections
హరియాణా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ఓ వేళ.. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటరు పట్టం కడితే మాత్రం.. మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఆ రాష్ట్ర ఓటరు క్లీన్ చీట్ ఇచ్చినట్లే అవుతుందని ఓ చర్చ సైతం నడుస్తుంది. ఇంకోవైపు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు జస్ట్ కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వయా ఆప్ పార్టీ మీదగా బీజేపీలో అశోక్ తన్వర్ చేరారు. ఆయన మళ్లీ తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హరియాణాలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. రికార్డు స్థాయిలో 65.65 శాతం పోలింగ్ నమోదైంది.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు
దుష్యంత్ చౌతాలా బహిరంగ సభలో మాట్లాడుతుండగా కొందరు అగంతకులు గలభా సృష్టించి కాన్వాయ్పై ఇటుకలు, రాళ్లతో దాడికి దిగారు. ఈ దాడిలో ఒక వాహనం అద్దాలు పగిలిపోయాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తుది విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేసింది. ఈ దశలో 7 జిల్లాల్లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 3.9 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జమ్మూకశ్మీర్లో తొలి రెండు విడతల్లో రికార్డు స్థాయిలో పాల్గొన్న ఓటర్లకు రాజీవ్ కుమార్ అభినందనలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 58.58 శాతం పోలింగ్తో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతాన్ని పోల్చారు. మొదటి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.3 శాతం పోలింగ్ నమోదైనట్టు చెప్పారు.