Home » Bhagyalakshmi
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే నగరంలోని జరుగుతున్న వివిధ ప్రాంతాల్లో బోనాల పండుగ ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొననున్నారు.
తెలంగాణలో ఇప్పుడు ప్రమాణాలు, సవాళ్లతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయ్.. రండి అమ్మవారి గుడి సాక్షిగానే తేల్చుకుందాం అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు...