Home » BRS
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్, కరీంనగర్, సిరిసిల్లలో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ బయలుదేరనున్నారు.
నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో బీఆర్ఎ్సకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్.. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ కేటీఆర్ స్టేట్మెంట్ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. గత విచారణ సందర్భంగా కొంత సమయం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావుకు ప్రాణహాని
‘‘పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో.. పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతిపాలన శాపంగా మారింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికలో పది మంది వరకు అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశం ఉంది. వారంతా కొత్త పట్టభద్రుల ఓట్లను నమోదు చేసే పనిలో క్షణం తీరిక లేకుండా ఉన్నారు.
ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మాల్కు ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది.
పార్లమెంట్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్రావు చెప్పినవన్నీ అబద్ధాలేనని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీ భూనిర్వాసితులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లన్నసాగర్ ఆర్ అండ్ ఆర్ కాలనీపై గజ్వేల్లో ఆదివారం
ప్రజలను మభ్యపెడుతూ సీఎం రేవంత్రెడ్డి పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.