Home » Cinema News
రామ్చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’, నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
హిందీ చిత్రపరిశ్రమలో మొట్టమొదటి సూపర్స్టార్గా ఓ వెలుగు వెలిగారు రాజేష్ఖన్నా. ఆకర్షించే అందం, అద్భుత అభినయంతో పాటు వ్యక్తిగత వివాదాలతోనూ ఎప్పుడూ లైమ్లైట్లో ఉండేవాడు. చనిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా.. వ్యక్తిగత జీవితం, ఆస్తి తగాదాలతో మళ్లీ బీటౌన్లో చర్చనీయాంశంగా మారింది రాజేష్ఖన్నా పేరు. పుష్కర కాలం గడిచాక రాజేష్ఖన్నా లివింగ్ పార్ట్నర్, నటి అనితా అద్వానీ..
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
తెలంగాణలో బెనిఫిట్షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..
డిజిటల్ ప్లాట్ఫామ్ అభివృద్ధి చెంది, ఓటీటీలు అందుబాటులోకి రావడంతో వీక్షకులకు యూనివర్సెల్ కంటెంట్ వీపరీతంగా అందుబాటులోకి వచ్చింది. భాషలతో సంబంధం లేకుండా పాన్ వరల్డ్ కథలు
బాలీవుడ్లో ఇప్పుడు ప్రతిఒక్కరి నోట వినిపిస్తున్న పేరు... శ్రద్ధా కపూర్. అందుకు కారణం... ఆమె నటించిన బ్లాక్బస్టర్... ‘స్ర్తీ-2’. ఈ చిత్రం వసూళ్లు వందల కోట్లు దాటేసింది. ఓటీటీలోనూ దుమ్ము రేపుతోంది. ఇది శ్రద్ధానే కాదు... పరిశ్రమ కూడా ఊహించని ఘన విజయం. ప్రభాస్ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ... ఇప్పుడు దర్శకనిర్మాతల హాట్ ఫేవరెట్.
ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్సిరీస్ల వివరాలు
ప్రముఖ మరాఠీ నిర్మాత గజేంద్ర అహిరే దర్వకత్వం వహించిన హిందీ చిత్రం ‘ది సిగ్నేచర్’. 2013లో వచ్చిన మరాఠీ చిత్రం ‘అనుమతి’కి ఇది రీమేక్. అనుపమ్ఖేర్ లీడ్రోల్ పోషించారు. మహిమా చౌదరి, నీనా కులకర్ణి, రణ్వీర్ షోరే కీలకపాత్రలు పోషించారు.
విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన ‘ట్వెల్త్ ఫెయిల్’ సినిమాను సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’, ‘లంచ్ బాక్స్’, ‘ఎలిఫెంట్ విష్పరర్స్’, ‘కిల్’... ఇలా భిన్నమైన కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నిర్మాత గునీత్ మోంగా కపూర్. వాటిలో ‘ఎలిఫెంట్ విష్పరర్స్’... గత ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె తీసిన ‘గెహరా... గెహరా’ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారమవుతోంది. ఆస్కార్ తర్వాత మారిన తన జీవితం గురించి, మారుతున్న ప్రేక్షకుల అభిరుచుల గురించి ఆమె ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.