Home » Congress Govt
Telangana: టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. ఏఈఈ సివిల్ ఉద్యోగుల నియామక భర్తీకి సంబంధి సెలక్షన్ జాబితాను వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నందినగర్ నివాసంలో కేటీఆర్ను ఏఈఈ (సివిల్) రాసిన అభ్యర్థులు కలిశారు.
‘ఎన్టీఆర్ మార్గ్లో ఎప్పుడూ పనులు చేస్తారెందుకు? రోడ్లు, ఫుట్పాత్ల నిర్మాణమో, మరమ్మతో, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకలా?
రాజకీయ వ్యవస్థపై నిఘా తగ్గించి నేరాల నియంత్రణపై నిఘా పెంచాలని పోలీసు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా వచ్చామని,
ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎ్ఫ)లో అక్రమాలకు అవకాశం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.
ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుష్తోమపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలను భద్రాచలంలో కలిపేందుకు చొరవ తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగే అవకాశముంది. ముఖ్యంగా సీనియర్ అధికారులను బదిలీ చేయవచ్చని తెలిసింది.
మేడ్చల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి గట్టి షాక్ తగిలింది. మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డికి సన్నిహితంగా ఉండే మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికనర్సింహారెడ్డి, ఆమె భర్త మర్రి నర్సింహారెడ్డి....
ఈ నెల మూడో వారంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు 23న ప్రారంభమయ్యే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హైదరాబాద్లోని ఆర్ అండ్ బీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
జిల్లా కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కలెక్టరేట్లకే పరిమితమవుతున్నారని, కార్యాలయాలు దాటి వెళ్లడం లేదని తప్పుబట్టారు.