Home » Congress Vs BJP
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఇది కుర్చీని..
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్పై సెటైర్ల వర్షం కురిపించారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు సంతోషపడుతున్నాడని..
ఎమర్జెన్సీపై పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంకెన్నాళ్లు అదే పాత పాట..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమిలో అసంతృప్తి ఉందని..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, అది ఎప్పుడైనా..
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్(272)ని దాటి 293 స్థానాలు గెలుపొందడంతో.. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా..
కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని అన్నారు. అదొక చచ్చిన పాములాంటిదని హేళన చేశారు. ఆ పార్టీ ఇంకెప్పుడూ కేంద్రంలో అధికారంలోకి రాదని.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వ్యంగ్యాస్త్రాలు...
ఈరోజుల్లో డీప్ఫేక్, మార్ఫింగ్ వ్యవహారాలు మరీ ఎక్కువైపోయాయి. లేనివాటిని సృష్టించడం, ఉన్న విషయాలను వక్రీకరించడం కారణంగా.. వివాదాలు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఓ కార్టూన్..
ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు బాగా ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో పసిగట్టలేనంతగా వైరల్ అవుతున్నాయి. చివరికి.. ఈ ఫేక్ వార్తల ఛట్రంలో..
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరాన్ని బుల్డోజర్తో నేలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు.